Monday, 16 March 2026
Swasthik News
Home / ఆంధ్రప్రదేశ్

ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మెగా రక్తదాన శిబిరం!

23 Jan 2026
05:09 PM
53

ఎర్రగొండపాలెం :-  రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం సారథి  నారా లోకేష్  పుట్టినరోజు సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అన్న దానం నిర్వహించారు. 

Article Image

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!