స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :- ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, కొత్త డిజైన్ల ఆమోదంపై అధికారులతో సుదీర్గంగా చర్చించారు. గడువులోగా ప్రాజెక్ట్ పూర్తీ చేయటానికి నిధుల కొరత లేకుండా చూస్తామని , కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం పేర్కొన్నారు.