Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

శాంతి, భద్రతల పరిరక్షణకు పుల్లలచెరువు పోలీసుల చర్యలు భేష్.

10 May 2026
12:04 PM
52

 

 

పుల్లలచెరువు పోలీసుల చర్యలు భేష్.

(స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు:-)

పుల్లలచెరువు ఎస్సై సాంబశివరావును మార్కాపురం కోర్టు అడ్వకేట్ నేనావత్. అశోక్ నాయక్ ఆదివారం పుల్లలచెరువులో కలిశారు.Article Image ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ఎస్సై చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తానన్నారు.

Swasthik News

Share this Article

yedukondalu. Sr. Journalist

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates